Friday, May 16, 2025

హైదరాబాదులో ఒంగోలు కార్పొరేటర్స్ తో ముగిసిన బాలినేని సమావేశం.

ప్రకాశంః హైదరాబాదులో ఒంగోలు కార్పొరేటర్స్ తో ముగిసిన బాలినేని సమావేశం.దాదాపు గంట సేపు జరిగిన సమావేశం.వైసీపీ కి సంబంధిచిన కార్పొరేటర్స్ మేయర్ టిడిపి లోకి వెళ్లడం పై చర్చ.వైసిపిలో ఉన్న 25మంది కార్పొరేటర్స్ బాలినేని వెంట.పార్టీ మారడం పై కార్పొరేటర్స్ అభిప్రాయాలని అడిగి తెలుసుకున్న బాలినేని.

మంగళవారం జగన్ ని కలుస్తారా లేదా…?

జగన్ ని కలవక పోతే పార్టీ మారుతున్నరానే అనే సాంకేతలు ఇచ్చినట్లేనా…!

ఒంగోలు కార్పొరేటర్స్ ని హైదరాబాద్ కి పిలచి సమావేశం పెడుతున్నారంటే జగన్ కి హెచ్చరికలు జారీ చేస్తున్నారా…!

బాలినేని జనసేనాలోకి వెళ్తున్నారా లేక జగన్ మీద బల నిరూపణ నిరూపించుకోవడానికేనా…!

బాలినేని ఇంటికి మాజీ మంత్రి విడుదల రజిని.

వైస్ జగన్ మోహన్ రెడ్డి బుజ్జగింపులకి పంపించారా…?

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com