Thursday, May 29, 2025

ఉద్యోగం వస్తలేదు.. చచ్చిపోతున్నా బీటెక్‌ యువకుడు సూసైడ్‌

ఉద్యోగం రాదనే బెంగతో బీటెక్‌ చదివిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఆదివారం జరిగింది. మండల కేంద్రానికి చెందిన గుడికాడి సంపత్‌ (23) రెండేళ్ల క్రితం బీటెక్‌ పూర్తి చేశాడు. వివిధ కంపెనీలలో ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఉద్యోగం రాదనే బెంగ సంపత్‌ను వెంటాడింది. ఉద్యోగ ప్రయత్నాల్లో తాను ఓడిపోతున్నానని తల్లిదండ్రులతో చెప్పుకొని బాధ పడేవాడు. కుటుంబ సభ్యులు ఆదివారం ఓ శుభకార్యానికి వెళ్లగా సంపత్‌ తమ పొలం వద్ద ఉన్న షెడ్డులో ఉరివేసుకున్నాడు.

ప్ర‌దాన వార్త‌లు

చంద్రబాబు చేతిలో రేవంత్ రెడ్డి ఒక కీలుబొమ్మ: జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com