Wednesday, October 2, 2024

Bjp ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద రైతు హామీల సాధన దీక్ష

Bjp ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద రైతు హామీల సాధన దీక్ష(24 గంటల దీక్ష ) లో భాగంగా రెండవ రోజూ దీక్షను ప్రారంభించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు.
నిన్న రాత్రి దీక్ష స్థలి వద్దే నిద్రపోయిన బిజెపి శాసన సభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎంఎల్ఏ లు రామారావు పటేల్, పాల్వాయి హరీష్ బాబు, దన్పాల్ సూర్యనారాయణ,బిజెపిఎస్సీ మోర్చా రాష్ర్ట అధ్యక్షులు కొండేటి శ్రీదర్, యువమొర్చా రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్.ఈ రోజు మధ్యాహ్నం వరకు కొనసాగనున్న రైతు హామీల సాధన దీక్ష.రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్.మధ్యాహ్నం ముగియనున్న 24 గంటల దీక్ష

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular