Sunday, April 20, 2025

ఢిల్లీలో మ్యూజియం లకు బాంబు బెదిరింపులు..

దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఢిల్లీ ప్రాంతం లోని రైల్వే మ్యూజియం సహా మొత్తం 10 నుంచి 15 మ్యూజియం లకు కొందరు వ్యక్తులు మంగళవారం బాంబు బెదిరింపు మెయిల్స్‌ పంపారు.
దీంతో, వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు రంగం లోకి దిగి ఆయా మ్యూజియంల వద్ద తనిఖీలు చేపట్టారు.
అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువూ, పేలుడు పదార్థాలు కనిపించలేదు. దీంతో ఇది బూటకపు మెయిల్‌ అని భావిస్తున్నారు. కేసు నమోదు చేశారు..

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com