Friday, May 9, 2025

ఢిల్లీ ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు..

ఢిల్లీ లోని ఎయిమ్స్, అపోలో, ఫోర్టిస్, సర్ గంగారాం సహా పలు ప్రముఖ ఆసుపత్రులకు
బాంబు బెదిరింపులు వచ్చాయి.. ఈ బెదిరింపు ఈ మెయిల్స్ తో పోలీసులు అప్రమత్తమయ్యారు. మధ్యాహ్నం 12:04 గంటలకు ఆస్పత్రులను పేల్చేస్తామని ఈ-మెయిల్ వచ్చింది.

ఈ బెదిరింపులతో ఢిల్లీ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఆస్పత్రులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కానీ, ఎలాంటి బాంబు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు..

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com