Sunday, April 6, 2025

ఢిల్లీ ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు..

ఢిల్లీ లోని ఎయిమ్స్, అపోలో, ఫోర్టిస్, సర్ గంగారాం సహా పలు ప్రముఖ ఆసుపత్రులకు
బాంబు బెదిరింపులు వచ్చాయి.. ఈ బెదిరింపు ఈ మెయిల్స్ తో పోలీసులు అప్రమత్తమయ్యారు. మధ్యాహ్నం 12:04 గంటలకు ఆస్పత్రులను పేల్చేస్తామని ఈ-మెయిల్ వచ్చింది.

ఈ బెదిరింపులతో ఢిల్లీ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఆస్పత్రులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కానీ, ఎలాంటి బాంబు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు..

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com