Wednesday, April 2, 2025

ఆరుగురు బీఆర్ఎస్‌ మంత్రులు ఓట‌మి

ముందే అనుకున్న‌ట్లు బీఆర్ఎస్ మంత్రులు దారుణంగా ఓడిపోయారు. ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి, పువ్వాడ అజ‌య్‌, నిరంజ‌న్ రెడ్డి, కొప్పుల ఈశ్వ‌ర్‌, శ్రీనివాస్ గౌడ్ త‌దిత‌రులు స‌మీప కాంగ్రెస్‌, బీజేపీ అభ్య‌ర్థుల చేతిలో ఓడిపోయారు. చామ‌కూర మల్లారెడ్డి సమీప కాంగ్రెస్ అభ్య‌ర్థి మైనంప‌ల్లి హ‌న్మంత్ రావుపై విజ‌యం సాధించారు. సూర్యాపేట్‌లో మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి ఫ‌లితం ఇంకా వెలువ‌డాల్సి ఉంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com