Friday, May 9, 2025

ముదినేపల్లి మండలం ఊటుకూరు లో పట్ట పగలే దారుణ హత్య

ఏలూరు జిల్లా కైకలూరు : ముదినేపల్లి మండలం ఊటుకూరు లో పట్ట పగలే దారుణ హత్య.పాత కక్షలు నేపథ్యంలో ఊటుకూరు కు చెందిన పోసిన బాల కోటయ్య (55) ను మరణాయుధాలు తో దాడి చేసి హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.సంఘటన స్థలానికి చేరుకొని ధర్యాప్తు చేస్తున్న ముదినేపల్లి పోలీసులు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com