నాంపల్లిలో లిఫ్టులో ఇరుక్కున్న బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. శుక్రవారం సాయంత్రం నాంపల్లిలోని ఓ అపార్ట్మెంట్ లిఫ్టులో చిక్కుకున్న బాలుడ్ని రక్షించిన సిబ్బంది నిలోఫర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా...
ముగ్గురు ఐపీఎస్లకు కేంద్రం ఆదేశాలు
రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. రహదారి భద్రత అథారిటీ ఛైర్మన్గా ఉన్న అంజనీ కుమార్,...
కూతురు పెండ్లిలో అల్లుడి కాళ్లు కడుగుతూ కన్నుమూసిన తండ్రి
ఇంట్లో పెళ్లి జరుగుతందంటే చాలు హడావిడి అంతా ఇంతా కాదు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో మండపం కళకళలాడిపోతుంటుంది. అందరూ కలిసి పెళ్లి...
శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ (ఎస్ఎల్బీసీ) వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. శనివారం ఉదయం ఈ...
ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో మార్చి నెలాఖరుకు మరో రూ. 600కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ కఠిన చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ రెవెన్యూ విభాగం ఇప్పటికే 6లక్షల మంది యజమానులకు...
ఆస్తిపన్ను బకాయిల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఖైరతాబాద్ జోన్ పరిధిలో టాప్టెన్ బకాయి విలువ 203 కోట్లు ఉన్నట్లు సమాచారం. దీనిపై జీహెచ్ ఎంజీ వారెంట్లు జీరీ చేసింది. వందికిరెడ్ నోటీసులు...
- ప్రమాదం లోపల ఐదుగురు కూలీలు
శ్రీశైలంలోని లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ ఒక్కసారిగా కుప్పకూలింది. టన్నెల్ బోరింగ్ మిషన్ కు సంబంధించిన పనులు చేస్తున్న క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. టన్నెల్...
హోం మంత్రి వంగలపూడి అనిత మహిళల రక్షణ కోసం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. దీనికి సంబంధించి
డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇతర పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి సమీక్ష...
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి మాటలు.. నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి. చాలా మంది రైతులకు రుణమాఫీ కాకపోవడంతో.. రేవంత్...
ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయి ప్రత్యేక తెలంగాణ ఏర్పడి పదేళ్లు గడిచింది. కానీ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఇంకా కృష్ణా నదీ జలాల వివాదం జరుగుతూనే ఉంది. ఉమ్మడి ఏపీ నుంచి...