ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదం దురదృష్టకరం
ఆ ఎనిమిది మందిని కాపాడేందుకు భారత సైన్యం సహకారం
ఈ రాత్రికి ఘటనా స్థలికి ఆర్మీ రెస్క్యూ టీం
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఎస్ఎల్బిసి...
శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ (ఎస్ఎల్బీసీ) వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. శనివారం ఉదయం ఈ...
ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో మార్చి నెలాఖరుకు మరో రూ. 600కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ కఠిన చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ రెవెన్యూ విభాగం ఇప్పటికే 6లక్షల మంది యజమానులకు...
సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసినా సీఎం రేవంత్ రెడ్డి తీరు మారలేదని ఎమ్ఎల్సి కవిత మండిపడ్డారు. తన గురించి మాట్లాడవద్దని సుప్రీం కోర్టు చివాట్లు పెట్టినా రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు ఆమె...
హోం మంత్రి వంగలపూడి అనిత మహిళల రక్షణ కోసం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. దీనికి సంబంధించి
డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇతర పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి సమీక్ష...
దోచుకుపోతుంటే సహకరించారు..
వొచ్చే మూడేళ్లలో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ పూర్తి
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కృష్ణా నది జలాల్లో తెలంగాణాకు అన్యాయం జరిగింది ముమ్మాటికీ బి.ఆర్.ఎస్ పాలనలోనే...
రుణమాఫీపై అందమైన కట్టుకథలు
గాంధీభవన్ దాకా వొచ్చిన వారు ఇంటికీ వొస్తారు
మాజీమంత్రి హరీష్ రావు విమర్శలు
అందరికీ రుణమాఫీ చేసినట్లు అందమైన కట్టుకథను ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజలు...
కృష్ణా నీళ్లు తరలించుకుపోతుంటే సహకరించారు..
కేసీఆర్ పాపం నేడు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోంది..
నీళ్లు రాయలసీమకు.. నిధులు కెసిఆర్ కుటుంబానికి..
మేం ప్రజలకు మంచి చేస్తుంటే వీళ్లు కాకుల్లా పొడుస్తున్నారు.
నారాయణపేటలో...