Monday, February 24, 2025
HomePoliticalAndhra pradesh

Andhra pradesh

మార్చి 8న మహిళా రక్షణ కోసం ప్రత్యేక యాప్

హోం మంత్రి వంగలపూడి అనిత మహిళల రక్షణ కోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. దీనికి సంబంధించి డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇతర పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి సమీక్ష...

మేం రాలేం కేఆర్‌ఎంబీకి ఏపీ షాక్‌

కృష్ణా నది యాజమాన్య బోర్డు ప్రత్యేక, అత్యవసర సమావేశం వాయిదా పడింది. సమావేశానికి తాము హాజరుకాలేమని, వాయిదా వేయాలని ఏపీ అధికారులు కోరారు. దీంతో సమావేశాన్ని సోమవారానికి బోర్డు వాయిదా వేసింది. ఈ...

మాఫియా పేరుతో నెంబర్‌ప్లేట్‌… ఆశ్చర్యంలో ట్రాఫిక్‌ పోలీసులు

విజయవాడ ట్రాఫిక్‌ పోలీసులు ఆశ్చర్యపోయే ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇంతకీ ఏమిటంటే... ట్రాఫిక్‌ పోలీసులు విధి నిర్వహణలో ఉండగా..ట్రిపుల్‌ రైడింగ్‌ని గమనించి బండిని ఆపారు పోలీసులు. అయితే ఆ బండి నెంబర్‌...

బాబుకి కనీస సెక్యూరిటీ కూడా లేకుండా చేస్తా-జగన్‌

మిర్చి యార్డ్‌కు పర్యటనకు వెళ్ళిన వైసీపీ అధినేత జగన్‌ చంద్రబాబుపై కారాలు.. మిరియాలు నూరుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గుంటూరులోని మిర్చియార్డ్‌కు పర్యటనకు వెళ్ళారు. అయితే ఈ పర్యటకు అనుమతి లేదని జిల్లా...

టీటీడీ ఉద్యోగిపై బోర్డు సభ్యుడి బూతులు

తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మధ్య ఎక్కువగా వివాదాలు జరుగుతున్నాయి. తిరుమలలో ఓ ఉద్యోగిపై బోర్డు సభ్యుడు ఒకరు అందరి ముందు బూతులతో విరుచుకుపడ్డారు. భక్తులు, ఇతర సిబ్బంది ముందే విచక్షణ మరచి...

మూడు కాకపోతే ముప్పై కేసులు పెట్టుకోండి

- నారా లోకేష్ రెడ్ బుక్‌పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు - మా దగ్గర చాలా మంది లాయర్లు ఉన్నారు - రెడ్‌బుక్‌..బ్లూబుక్‌లు చాలా చూశాం - వల్లభనేని వంశీ అరెస్ట్‌ కామన్‌ కొడాలి నాని ఈయన...

నేను రాజకీయాలకు దూరం

బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ నటించిన తాజా చిత్రం బ్రహ్మా ఆనందం. బ్రహ్మానందం తాతగా, రాజా గౌతమ్ ఆయన మనవడిగా నటించారు. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో...

విజయవాడకు మెట్రోరైలు సాకారం

విజయవాడకు మెట్రోరైలు కల సాకారం కానుంది. మెట్రో కారిడార్ నిర్మాణానికి ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలో 91 ఎకరాల భూమి అవసరమని గుర్తించిన ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏపీఎంఆర్‌సీ) తాజాగా ఎన్టీఆర్...

నేను.. చెల్లి తేజు మా నాన్నను అపార్ధం చేసుకున్నాం

బాలకృష్ణపై ఆయన పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి చేసిన వ్యాహ్యలు ప్రస్తుతం అంతటా ఆసక్తికరంగా నిలిచాయి. ఎక్కడ చూసినా సోషల్‌ మీడియా అంతటా వైరల్‌గా మారాయి. నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మ...

రధ సప్తమితో తిరుమలకి పోటెత్తిన భక్తులు

తిరుమల, శ్రీకాకుళంలోని అరసవల్లి ఆలయాలకు భక్తులు రద్దీ పెరిగింది. నేడు రథ సప్తమి కారణంగా దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తిరుమలలో సూర్యప్రభ వాహనంపై తిరుమాడవీధుల్లో మలయప్ప స్వామిని ఊరేగించనున్నారు. సూర్యకిరణాలు...
- Advertisment -

Most Read

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com