Sunday, May 4, 2025

వరద ముంపు గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటన

కృష్ణా జిల్లా :పెనమలూరు నియోజకవర్గం,అనిల్ సుబ్రహ్మణ్యం నేతృతంలో రాకేష్ కుమార్ ,శర్మ కేంద్ర బృందం పర్యటన.వరద ముంపు గ్రామాల్లో పర్యటనుంచనున్న కేంద్ర బృందం.యనమలకుదురు, పెదపులిపాక, చోడవరం, మద్దూరు లలో ముంపు ప్రాంతాల్లో పర్యటన.పంట,ఆస్తి,రోడ్లు నష్టాలను అంచనా వేయనున్న బృందం.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com