Tuesday, March 11, 2025

జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం

జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సమావేశం నిర్వహించారు. ఎంపి అభ్యర్థి సురేష్ షెట్కర్ గెలుపు వ్యుహాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఆయన గెలుపు కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని సిఎం వారికి సూచించారు. ఈ సమావేశంలో భాగంగా మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపి అభ్యర్థి సురేష్ షెట్కర్, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com