Monday, April 21, 2025

జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం

జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సమావేశం నిర్వహించారు. ఎంపి అభ్యర్థి సురేష్ షెట్కర్ గెలుపు వ్యుహాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఆయన గెలుపు కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని సిఎం వారికి సూచించారు. ఈ సమావేశంలో భాగంగా మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపి అభ్యర్థి సురేష్ షెట్కర్, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com