Sunday, September 29, 2024

పద్మశ్రీ మొగిలయ్యకు ఇంటి స్థలం ధ్రువపత్రాలను అందచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు ఇంటి స్థలం ధ్రువపత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం అందజేశారు. మొగులయ్యకు హయత్‌నగర్‌లో 600 చ.గజాల స్థలాన్ని గతంలో ప్రభుత్వం కేటాయించింది.

దీనికి సంబంధించి స్థల ధ్రువీకరణ పత్రాలను మొగిలయ్యకు సిఎం రేవంత్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణలు అందచేశారు. స్థల ధ్రువీకరణ పత్రం అందజేయడంపై మొగిలయ్య సంతోషం వ్యక్తం చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular