టి.జి. టెట్-2024కు ధరఖాస్తు చేసుకున్న 2,86,381 మంది అభ్యర్థులు.
పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. అర్హత సాధించిన 57,725 అభ్యర్థులు.
పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. అర్హత సాధించిన 51,443 అభ్యర్థులు.
పేపర్-1లో అర్హత సాధించిన వారు 67.13%
పేపర్-2లో అర్హత సాధించిన వారు 34.18%
https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లో అందుబాటులో ఫలితాలు.
2023తో పోలిస్తే పేపర్-1లో 30.24% పెరిగిన అర్హత శాతం
20023తో పోలిస్తే పేపర్-2లో 18.88% పెరిగిన అర్హత శాతం.
టెట్ దరఖాస్తుల సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా టెట్ దరఖాస్తు ఫీజు తగ్గింపు నిర్ణయాన్ని అంగీకరించని ఎన్నికల కమిషన్.
ఈ నేపథ్యంలో దరఖాస్తు దారులకు ఉపశమనం కలిగించేందుకు కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.
టెట్-2024లో అర్హత సాధించని దరఖాస్తుదారులకు వచ్చే టెట్ కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటు కల్పించిన ప్రభుత్వం.
టెట్-2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డీఎస్సీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వం.