Saturday, March 15, 2025

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. తొలి సభ్యత్వం స్వీకరించి నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన చంద్రబాబు నాయుడు గారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, పార్టీ నేతలు, కార్యకర్తలు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com