Monday, April 21, 2025

సివిల్స్ విజేతను అభినందించిన సిఎం రేవంత్‌రెడ్డి

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జనగాం పట్టణానికి చెందిన మెరుగు కౌశిక్ సివిల్స్ (యూపిఎస్సీ)లో 84వ ర్యాంకు సాధించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన్ను సన్మానించారు.

ఆయనకు పుష్ఫగుచ్చం అందించి సిఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపి చామల కిరణ్‌కుమార్ రెడ్డి, మంత్రి దనసరి అనసూయ సీతక్క, ఎంపి బలరాం నాయక్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌లు ఉన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com