Wednesday, October 2, 2024

మాజీ మేయర్ బొంతు రాంమ్మోహన్‌ను పరామర్శించిన సిఎం రేవంత్‌రెడ్డి

మాతృవియోగంతో దుఃఖంలో ఉన్న మాజీ మేయర్ బొంతు రాంమ్మోహన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం పరామర్శించారు. హైదరాబాద్ చర్లపల్లిలోని బొంతు రాంమ్మోహన్ నివాసానికి వెళ్లిన సిఎం ఆయన్ను ఓదార్చారు. రెండు రోజుల క్రితం బొంతు రాంమ్మోహన్ మాతృమూర్తి కమలమ్మ మృతి చెందడంతో ఆమె చిత్రపటానికి సిఎం నివాళులు అర్పించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular