Tuesday, April 22, 2025

విద్యారంగంపై నేడు సచివాలయంలో సిఎం రేవంత్ సమీక్ష

విద్యారంగంపై సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశంతో కలిసి సిఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పలువురు విద్యాశాఖ అధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. విద్యా సంవత్సరానికి ముందే విద్యార్థుల వసతుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రేవంత్ ఈ సమీక్ష నిర్వహిస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com