Sunday, April 20, 2025

కెటిఆర్‌పై వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ ఫిర్యాదు

కెటిఆర్‌పై టిపిసిసి మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్ సామ రాంమ్మోహన్ రెడ్డి బుధవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మూసీ ప్రక్షాళనకు లక్షా 50 వేల కోట్ల రూపాయలు కేటాయించారని, అందులో 25 వేల కోట్లు ఢిల్లీ పెద్దలకు దోచి పెట్టేందుకే ప్రణాళిక చేశారని ముఖ్యమంత్రిపై, కాంగ్రెస్ అధిష్టానంపై తప్పుడు ఆరోపణలు చేసిన కెటిఆర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో సామ రాంమ్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com