Monday, March 10, 2025

గాయ‌ప‌డ్డ డా. సంప‌త్

ప్రజా యుద్ద నౌక గద్దర్ భౌతికకాయానికి ఎల్ బి స్టేడియంలో నివాళి అర్పిస్తున్న సమయంలో జరిగిన తోపులాటలో ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డా.ఎస్ఏ సంపత్ కుమార్ గాయ‌ప‌డ్డారు. అయినా, గాయాన్ని లెక్క చేయకుండా గద్దర్ భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు జరిగే అల్వాల్ లోని పాఠశాల ప్రాంతానికి సైతం వెళ్లి అంతిమ సంస్కారంలో పాల్గొన్నారు. చివరి వరకు ఆయన సమాజానికి చేసిన సేవల్ని ప్రజా పోరాటాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com