Friday, April 18, 2025

గాయ‌ప‌డ్డ డా. సంప‌త్

ప్రజా యుద్ద నౌక గద్దర్ భౌతికకాయానికి ఎల్ బి స్టేడియంలో నివాళి అర్పిస్తున్న సమయంలో జరిగిన తోపులాటలో ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డా.ఎస్ఏ సంపత్ కుమార్ గాయ‌ప‌డ్డారు. అయినా, గాయాన్ని లెక్క చేయకుండా గద్దర్ భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు జరిగే అల్వాల్ లోని పాఠశాల ప్రాంతానికి సైతం వెళ్లి అంతిమ సంస్కారంలో పాల్గొన్నారు. చివరి వరకు ఆయన సమాజానికి చేసిన సేవల్ని ప్రజా పోరాటాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com