Sunday, September 22, 2024

ఎంఐఎంతో కాంగ్రెస్ కాంప్రమైజ్ అవుతుంది..!

  • ఎంఐఎంతో కాంగ్రెస్ కాంప్రమైజ్ అవుతుంది..!
  • కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్

పార్లమెంట్ ఎన్నికల వేళ హైదరాబాద్ కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంతో కాంగ్రెస్ కాంప్రమైజ్ అవుతుందని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా తనకు అర్థమవుతోందని ఆయన పేర్కొన్నారు. గురువారం ఆయన ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ నాంపల్లిలో అభివృద్ధి చేయమని సిఎం రేవంత్ రెడ్డి రూ.10 కోట్లు ఇచ్చారని, అందులో నుంచి ఎంఐఎంకు 50 శాతం పోతుందని జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారని ఫిరోజ్ ఖాన్ ఆరోపించారు. మంత్రి పొన్నం చెప్పిన మాటలతో ఎంఐఎం పార్టీతో కాంగ్రెస్ రాజీ పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular