Saturday, May 17, 2025

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

శ్రీవారి సర్వ దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలో వేచి ఉన్న భక్తులు 24 గంటల సమయం పడుతుంది

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది

నిన్న శ్రీవారి దర్శించుకున్న 86,859 మంది భక్తులు

నిన్న తలనీలాలు సమర్పించిన
37,173 మంది భక్తులు

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.63 కోట్లు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com