Tuesday, October 1, 2024

మూసీ రివర్​బెడ్​లో కూల్చివేతలు షురూ కూలీల సహాయంతో నివాసాల నేలమట్టం

హైదరాబాద్‌ మలక్‌పేట నియోజకవర్గ పరిధిలోని మూసీ నదీ గర్భంలో నిర్వాసితుల ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. శంకర్‌నగర్‌లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వడంతో కొంతమంది స్వచ్ఛందంగా నివాసాలను ఖాళీ చేశారు. అలా ఖాళీ చేసిన వారి గృహాలను అధికారులు కూల్చివేస్తున్నారు. వీధులు ఇరుకుగా ఉండడంతో కూలీల సహాయంతో నివాసాలు నేలమట్టం చేస్తున్నారు. నిర్వాసితుల సామగ్రి తరలింపునకు రెవెన్యూ అధికారులు వాహనాలు ఏర్పాటు చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular