Saturday, May 10, 2025

వరద బాధితుల సహయార్ధం ల‌క్ష రూపాయ‌లు విరాళం

  • వరద బాధితుల సహయార్ధం ల‌క్ష రూపాయ‌లు విరాళం
  • ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ కి అంద‌జత

ఇబ్ర‌హీంప‌ట్నం: వ‌ర‌ద బాధితుల‌కి త‌న వంతు సాయంగా టిడిపి నాయ‌కుడు కొల్లి జితేంద్ర ల‌క్ష రూపాయ‌ల చెక్ ను గురువారం గొల్ల‌పూడిలోని ఎమ్మెల్యే కార్యాల‌యంలో ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్, ఎంపి కేశినేని శివ‌నాథ్ కు అంద‌జేయ‌టం జ‌రిగింది. ల‌క్ష రూపాయ‌ల విరాళం అందజేసినందుకు జితేంద్రను ఎంపి కేశినేని శివ‌నాథ్ తో పాటు ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ అభినందించారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com