Saturday, May 31, 2025

రూ.200 కోట్ల ఆస్తిని దానం

రూ.200 కోట్ల ఆస్తిని దానం చేసి.. భార్యతో కలిసి సన్యాసం స్వీకరించిన వ్యాపారవేత్త
వందల కోట్ల సంపదలున్న వారికి సంతోషాన్ని ఇవ్వలేదు. తమ ఇద్దరు పిల్లలు రెండేళ్ల కిందటే చిన్నతనంలోనే సన్యాసం స్వీకరించారు. వారి భవిష్యత్తు కోసం సంపదలు కూడబెడితే.. పిల్లలు మాత్రం భౌతిక సుఖం వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ దంపతులు కూడా తమ బిడ్డలను అనుసరించాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆస్తులను దానం చేసి.. సన్యాసులుగా మారిపోయారు గుజరాత్‌లోని సంపన్న జైన కుటుంబానికి చెందిన దంపతులు. ఈ నెల 22న వారు దేశయాత్రకు బయలుదేరుతారు.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com