Tuesday, May 13, 2025

చత్తీస్గడ్ సరిహద్దు అభయారణ్యంలో ఎన్‌కౌంట‌ర్‌

  • ముగ్గురు మావోయిస్టులు మృతి.
  • మూడు తుపాకులు, సామాగ్రి స్వాధీనం

టీఎస్ న్యూస్ :ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని కర్రిగుట్టలు- చత్తీస్గడ్ రాష్ట్రం పూజారి కాంకేర్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట ప్రాంతంలో జరిగిన ఎంకౌంటర్లో నలుగురు మాయిస్టులు మృతి చెందారు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మాయిస్టులకు సంభందించిన తుపాకులు, ఇతర సామగ్రిని గ్రేహౌండ్స్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com