Monday, April 21, 2025

1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు

టీఎస్, న్యూస్ :తెలంగాణ లోని పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 8 నుంచి సమ్మేటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ)-2 పరీక్షలు నిర్వహించాలని విద్యా శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వ పరిధి లోని అన్ని పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఏప్రిల్ 8 నుంచి 19వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 8, 10, 13, 15 తేదీల్లో 1 నుంచి 5వ తరగతి వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇక 6 నుంచి 8 తరగతుల పరీక్షలు.. ఏప్రిల్ 8, 10, 13, 15, 16, 18 తేదీల్లో జరగనున్నాయి.
ఒక్క 9వ తరగతి విద్యార్థులకు మాత్రం ఏప్రిల్ 19 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com