Wednesday, May 21, 2025

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం – రెండు లారీలు-బస్సు ఢీ – ఆరుగురు మృతి

చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మొగలి ఘాట్ దగ్గర రెండు రెండు లారీలను ఢీకొన్న బస్సు.మృతుల కుటుంబాలకు మంత్రి సంతాపం తెలిపారు.గాయపడిన వారికి అందుతున్న వైద్య సేవలపై మంత్రి అరా..
మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని భరోసా.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com