Sunday, September 29, 2024

Pet Dog Attack: భీమిలో దారుణం

పెంపుడు కుక్క కరవడంతో తండ్రి కొడుకు మృతి. నర్సింగరావు(59), కొడుకు భార్గవ్(27) ను వారం క్రితం వారి పెంపుడు కుక్క కరిచింది. భార్గవ్ ను ముక్కు మీద, నర్సింగరావు ను కాలిపై కరిచిన వారి పెట్ డాగ్ చనిపోవడంతో వారు అలెర్ట్ అయ్యి..రేబిస్ ఇంజక్షన్స్ వేయించుకున్నారు..⁠అయితే బ్రెయిన్ తో పాటు ఇతర భాగాలకు రేబిస్ సోకడంతో ట్రీట్మెంట్ తీసుకుంటూనే.. తండ్రి కొడుకు మృతి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular