Sunday, June 1, 2025

పార్లమెంట్​ అభ్యర్థిపై కేసు

టీఎస్​, న్యూస్​: కరీంనగర్‌ కాంగ్రెస్‌ పార్లమెంట్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యింది. బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ అనని మాటలను అన్నట్లుగా డీప్‌ ఫేక్‌ వీడియోలు, కాల్‌ రికార్డింగ్‌లు సృష్టించి.. తన సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేశారని వెలిచాలపై ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి, పోలీసులకు బీజేపీ నేత కొట్టె మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతల ఫిర్యాదుపై స్పందించిన కరీంనగర్‌ టూటౌన్‌ పోలీసులు వెలిచాలపై కేసు నమోదు చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com