తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత..
ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు నోటిఫికేషన్
27 వరకు నామినేషన్ల స్వీకరణ
30న నామినేషన్ల ఉపసంహరణ
ఏప్రిల్ 19న 102 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్
తమిళనాడులో 39, రాజస్థాన్లో 12, ఉత్తర్ప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 6..
మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అసోంలో 5 స్థానాలకు తొలి విడత పోలింగ్
బిహార్లో 4, బెంగాల్లో 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్, మేఘాలయాల్లో 2..
ఛత్తీస్గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర..
అండమాన్ నికోబార్, జమ్ముకశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఒక్కో స్థానానికి పోలింగ్
దేశంలో మొత్తం 7 దశల్లో లోక్సభ పోలింగ్
ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1న ఎన్నికలు
జూన్ 4న ఓట్లు లెక్కింపు
దేశంలో మొత్తం 96 కోట్ల 88 లక్షల మంది ఓటర్లు
పురుషులు 49 కోట్లు, మహిళలు 47కోట్లు
కోటి 80 లక్షల మంది కొత్త ఓటర్లు
ఎన్నికల కోసం 55 లక్షల ఈవీఎంలు
10లక్షల 50వేల పోలింగ్ కేంద్రాలు
కోటి 50లక్షల మంది పోలింగ్ అధికారులు, భద్రతా సిబ్బంది