Thursday, June 5, 2025

ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఫుడ్​ పాయిజన్ ఒకరు మృతి.. 30 మందికి అస్వస్థత

హైదరాబాద్​లోని ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో రోగులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్​ పాయిజన్​ కారణంగా 30 మందికి పైగా మానసిక రోగులు అస్వస్థతకు గురవ్వగా, వారికి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఒక మానసిక రోగి మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనిపై ఆస్పత్రి సిబ్బంది ఇంకా ఎలాంటి రిప్లై ఇవ్వలేదు.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com