Sunday, October 6, 2024

నేడు విజయవాడకు సిఎం రేవంత్‌రెడ్డి

రాజశేఖర్ రెడ్డి జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి, మంత్రులు
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి విజయవాడకు సోమవారం వెళ్లనున్నారు. ఉమ్మడి ఎపి మాజీ సీఎం, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

వైఎస్ షర్మిల ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి విజయవాడకు వెళ్లనున్నారు. ఈ మేరకు సిఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి అక్కడి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఎపి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular