Monday, March 10, 2025

అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర ను ప్రారంభించిన మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర ను ప్రారంభించిన మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. శబరిమల వరకు సాగే పాదయాత్ర ను సికింద్రాబాద్ లోని స్టేషన్ రోడ్ లో గల గణేష్ దేవాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించిన MLA తలసాని శ్రీనివాస్ యాదవ్. జంటనగరాలకు చెందిన 120 మంది అయ్యప్ప స్వాములతో కూడిన బృందం 1230 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తుంది. నవంబర్ 27 వ తేదీన శబరిమల కు చేరుకోనున్న అయ్యప్పలు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com