Sunday, April 20, 2025

అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర ను ప్రారంభించిన మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర ను ప్రారంభించిన మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. శబరిమల వరకు సాగే పాదయాత్ర ను సికింద్రాబాద్ లోని స్టేషన్ రోడ్ లో గల గణేష్ దేవాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించిన MLA తలసాని శ్రీనివాస్ యాదవ్. జంటనగరాలకు చెందిన 120 మంది అయ్యప్ప స్వాములతో కూడిన బృందం 1230 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తుంది. నవంబర్ 27 వ తేదీన శబరిమల కు చేరుకోనున్న అయ్యప్పలు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com