Friday, April 18, 2025

ప్రభుత్వ బడులకు ఉచిత విద్యుత్​

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్​ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు గురువారం జీవో జారీ చేసింది. రాష్ట్రంలోని 29 వేల సర్కారు బడులకు ఉచితంగా కరెంట్​ సప్లయి చేయనున్నారు. వీటికి సంబంధించిన బిల్లులను ప్రభుత్వం.. డిస్కంలకు చెల్లించనున్నది. ఈ మేరకు వివరాలను జీవోలో వెల్లడించింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com