Wednesday, April 2, 2025

Gold Seize: 34 కిలోల బంగారం శంషాబాద్ లో పట్టివేత

టీఎస్​, న్యూస్​: సరైన పత్రాలు లేకుండా అక్రమంగా ఓ కారులో తరలిస్తోన్న బంగారం, వెండి ఆభరణాలను పోలీసులు పట్టుకున్నారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీలను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓ కారులో 34 కిలోల బంగారం, 40 కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. ఈ ఆభరణాలు ముంబాయి నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com