Monday, March 10, 2025

గడ్చిరోలిలో భారీ ఎన్‌ ‌కౌంటర్‌

12 ‌మంది మావోయిస్టు అగ్రనేతలు మృతి..?
మహారాష్ట్ర రాష్ట్రం గడ్చిరోలి జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందినట్లు సమాచారం. భద్రతా దళాలు ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఏకే 47 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం మావోయిస్టులు, సీ 60 కమాండోల మధ్య జరిగిన కాల్పుల్లో సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ ‌సతీష్‌ ‌పాటిల్‌ ‌గాయపడగా ఆయనను హెలికాప్టర్‌ ‌ద్వారా గడ్చిరోలి జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. ఉదయం నుంచి కాల్పులు కొనసాగగా సెర్చ్ అపరేషన్‌లో పోలీసులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com