Thursday, May 15, 2025

హుస్సేన్ సాగర్ బోట్లో భారీ అగ్ని ప్రమాదం

బాణాసంచా పేలుడికి ఒక్కసారిగా దగ్ధమైన బోట్

హైదరాబాద్: నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్ లో భారతమాత పౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భరతమాత మహా హారతి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బాణాసంచా పేలుళ్లలో అపశృతి.. హుస్సేన్ సాగర్ లో రెండు బోట్లలో ఏర్పాటు చేసిన బాణాసంచా ప్రమాదవశాత్తు దగ్ధo.. ఒక్కసారిగా వ్యాపించిన మంటల్లో కాళీ బూడిదవుతున్న రెండు బొట్లు.. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు తెలియాల్సి ఉంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com