Tuesday, April 22, 2025

ప్రహరీ గోడను కూల్చివేసిన హైడ్రా అధికారులు

బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శ్రీనివాస ఎంక్లేవ్, శ్రీ హర్షిత కాలనీల మధ్య గల ప్రహరీ గోడను హైడ్రా అధికారులు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్చంద్ర టౌన్ ప్లానింగ్ అధికారుల సహకారంతో సోమవారం కూల్చివేశారు.

ఈ సందర్భంగా కార్పొరేషన్ కమిషనర్ మాట్లాడుతూ..  రెండు కాలనీల మధ్య ఇంటర్నల్ కనెక్టివిటీ కోసం ఈ కూల్చివేతలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో హైడ్రా ఇన్స్పెక్టర్ తిరుమలేష్, డిప్యూటీ ఈఈ జి యాదయ్య, ఏఈఈ వి రాజ్ కుమార్, టిపిఎస్ జీ వాని, శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com