Thursday, May 15, 2025

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూ భేటీ

పంటల అధిక దిగుబడిని అందించే కొత్త వంగడాలపై పరిశోధనలు చేయాలని
సిఎం రేవంత్ విజ్ఞప్తి

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూ గురువారం మర్యాదపూర్వక భేటీ అయ్యారు. వివిధ రకాల పంటలకు సంబంధించి అధిక దిగుబడిని అందించే కొత్త వంగడాలపై పరిశోధనలు చేయాలని జాక్వెలిన్‌కు సిఎం రేవంత్ సూచించారు. తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధికి ఉపయోగపడేలా పరిశోధనలు ఉండాలని సిఎం రేవంత్ జాక్వెలిన్‌తో పేర్కొన్నారు. ఇక్రిశాట్‌ను సందర్శించాలని సిఎం రేవంత్‌ను జాక్వెలిన్ కోరారు. తప్పకుండా ఇక్రిశాట్‌ను సందర్శిస్తానని సిఎం రేవంత్ జాక్వెలిన్‌కు హామీనిచ్చారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com