Friday, September 20, 2024

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూ భేటీ

పంటల అధిక దిగుబడిని అందించే కొత్త వంగడాలపై పరిశోధనలు చేయాలని
సిఎం రేవంత్ విజ్ఞప్తి

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూ గురువారం మర్యాదపూర్వక భేటీ అయ్యారు. వివిధ రకాల పంటలకు సంబంధించి అధిక దిగుబడిని అందించే కొత్త వంగడాలపై పరిశోధనలు చేయాలని జాక్వెలిన్‌కు సిఎం రేవంత్ సూచించారు. తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధికి ఉపయోగపడేలా పరిశోధనలు ఉండాలని సిఎం రేవంత్ జాక్వెలిన్‌తో పేర్కొన్నారు. ఇక్రిశాట్‌ను సందర్శించాలని సిఎం రేవంత్‌ను జాక్వెలిన్ కోరారు. తప్పకుండా ఇక్రిశాట్‌ను సందర్శిస్తానని సిఎం రేవంత్ జాక్వెలిన్‌కు హామీనిచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Lavanya Tripati New Pics

Ishita Raj Insta Hd Pics

Nabha Natash New photos