Saturday, April 19, 2025

సీఎం సహాయనిధికి ‘కిమ్స్‌’ రూ.కోటి విరాళం

ముఖ్యమంత్రి సహాయనిధికి కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం బుధవారం రూ.కోటి విరాళం అందజేసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి హాస్పిటల్ ఎండి భాస్కర్ రావు ఈ చెక్‌ను అందజేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com