Friday, May 9, 2025

రాఖీ రోజున కవిత లేకపోవడం విచారకరం

తాము అధికారంలోకి వస్తే శంషాబాద్ విమానాశ్రయం పేరు మారుస్తామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించొ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు. రక్షా బంధన్‌ రోజున కవిత తమతో లేకపోవడం బాధాకరమన్నారు. 155 రోజులుగా కవిత జైల్లో తీవ్ర వేదన అనుభవిస్తున్నారని తెలిపారు. కవిత త్వరలోనే బయటకు వస్తారని నమ్ముతున్నానని అన్నారు కేటీఆర్.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com