Wednesday, April 2, 2025

మా లాస్ట్‌ వర్డ్స్‌ యువరానర్‌…! కోర్టులో వాదిస్తూ న్యాయవాది మృతి

తెలంగాణ హైకోర్టులో పసునూరి వేణుగోపాల్ అనే ఓ న్యాయవాది తన వాదనలు వినిపిస్తుండగానే గుండె పోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం జరగిన ఈ ఘటన అందరికీ కన్నీరు పెట్టిస్తోంది. ఓ న్యాయవాది వాదనలు వినిపిస్తూనే ప్రాణాలు విడిచారు. పసునూరు వేణుగోపాల్ అనే లాయర్ మంగళవారం హైకోర్టులో వాదనలు వినిపిస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన కుప్పకూలారు. వెంటనే కోర్టు సిబ్బంది, ఇతర న్యాయవాదులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. దీంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com