Monday, September 30, 2024

వరద బాధితులను ఆదుకునేందుకు మంత్రి లోకేష్ ను కలిసి విరాళాలు అందజేసిన పలువురు ప్రముఖులు

వరద బాధితులను ఆదుకునేందుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి విరాళాలు అందజేసిన పలువురు ప్రముఖులు.విజయవాడకు చెందిన ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజ్ మెంట్స్ అసోసియేషన్(ICMA) ప్రతినిధులు రూ.50 లక్షల విరాళం అందజేత.అనంతపురానికి చెందిన కేఎమ్ షకీల్ సఫి నేతృత్వంలో ఏపీ వక్ఫ్ ఇన్ స్టిట్యూషన్స్, ముతవల్లీస్ అండ్ మేనేజింగ్ కమిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు రూ.7,86,000 విరాళం అందజేత.తెనాలి పిడపర్తిపాలెంకు చెందిన అరుణోదయ మహిళా గ్రూప్ ఆధ్వర్యంలో రూ.1,21,000 విరాళం అందజేత.మచిలీపట్నంకు చెందిన ఎమ్.ధనలక్ష్మి రూ.లక్ష విరాళం అందజేత.అనంతపురానికి చెందిన గుండిగ నాగరాజు రూ.10వేల విరాళం అందజేత.కష్టాల్లో ఉన్న వారికి తమవంతు సాయం అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నారా లోకేష్

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular