Friday, April 18, 2025

భద్రాద్రి జిల్లా చర్ల మండలం పూసుగుప్ప సీఆర్పీఎఫ్ క్యాంపుపై నక్సల్స్ దాడి.

భద్రాద్రి జిల్లా చర్ల మండలం పూసుగుప్ప సీఆర్పీఎఫ్ క్యాంపుపై నక్సల్స్ దాడి.తెలంగాణలో నక్సల్స్ ఉనికి లేదంటూ డీజీపీ జితేందర్ గారు వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోనే ఘటన.బుధవారం రాత్రి 7 గంటల సమయంలో గ్రనేడ్ లాంచర్లతో విరుచుకుపడ్డ మావోయిస్టులు సమర్థంగా తిప్పికొట్టిన సీఆర్పీఎఫ్ బలగాలు20 నిమిషాల పాటు కొనసాగిన కాల్పులు , భద్రాద్రి ఏజెన్సీల్లో ఉద్రిక్తత.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com