Monday, March 10, 2025

Mass Copying in Group-1 Mains గ్రూప్-1 మెయిన్స్ లో కాపీయింగ్

  • 4వ రోజు పరీక్ష ఎకానమీ అండ్ డెవలప్మెంట్
  • చీర కొంగులో చిట్టీలు
  • అభ్యర్థి ప్రభుత్వ ఉద్యోగి కాగా మహబూబ్ నగర్ జిల్లా వాసి

ఇబ్రహీంపట్నం: రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్ పల్లి లోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో కాపీయింగ్ చేస్తూ పట్టుబడిన మహిళా అభ్యర్థి, చీర కొంగులో చిట్టీలు అతికించుకొచ్చిన అభ్యర్థి, పోలీసుల అదుపులో కాపీయింగ్ కు పాల్పడిన అభ్యర్థి, 4వ రోజు ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్ష లో కాపీయింగ్ కు పాల్పడిన అభ్యర్థి. కాపీయింగ్ పాల్పడిన అభ్యర్థి పెరు ఇస్లావత్ లక్ష్మీ కాగా ఆమెది మహబూబ్ నగర్ జిల్లా , పెద్ద మందాడి మండలంగట్ల ఖానాపూర్ గ్రామముగా సమాచారం, అభ్యర్థి ప్రభుత్వ ఉద్యోగి అని తెలిసింది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com