- 28 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మొత్తం 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో పలువురు ఐపీఎస్ అధికారుల్ని డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించింది రేవంత్ సర్కార్.
- రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు..
- జగిత్యాల జిల్లా ఎస్పీగా అశోక్కుమార్
- సూర్యాపేట జిల్లా ఎస్పీగా సన్ప్రీత్సింగ్
- హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే
- జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీగా టి. శ్రీనివాసరావు
ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా రుత్రాజ్
సీఐడీ ఎస్పీగా విశ్వజిత్ కంపాటి
కుమురంభీం అసిఫాబాద్ జిల్లా ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు
బాలానగర్ డీసీపీగా కె.సురేశ్ కుమార్
మహబూబ్నగర్ జిల్లా ఎస్పీగా జానకి ధరావత్
సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా హర్షవర్దన్
శంషాబాద్ డీసీపీగా బి. రాజేష్
మేడ్చల్ జోన్ డీసీపీగా ఎన్.కోటిరెడ్డి
వికారాబాద్ జిల్లా ఎస్పీగా కె.నారాయణరెడ్డి
నల్గొండ జిల్లా ఎస్పీగా శరత్ చంద్రపవార్
సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా చందనా దీప్తి
వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా షేక్ సలీమా
యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా సాయి చైతన్య
హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా సాధన రష్మి పెరుమాళ్
డిచ్పల్లి ఏడో బెటాలియన్ కమాండెంట్గా రోహిణి ప్రియదర్శిని
మంచిర్యాల జిల్లా డీసీపీగా ఎ. భాస్కర్
జనగామ వెస్ట్ జోన్ డీసీపీగా బి.మహేంద్ర నాయక్
టీజీఎస్పీ రెండో బెటాలియన్ (ఆదిలాబాద్) కమాండెంట్గా నితికా పంత్