Sunday, April 20, 2025

వరద బాధితుల కోసం మోల్డ్ టెక్ రూ. 25 లక్షల విరాళం

అమరావతి: రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు పెద్దఎత్తున ముందుకు వస్తున్నారు. మోల్డ్ టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ ఆదివిష్ణు సందీప్ వరద బాధితుల సహాయార్థం రూ. 25 లక్షల చెక్కును మంత్రి లోకేష్ కు అందజేశారు. వరద బాధితుల కోసం పెద్దఎత్తున స్పందిస్తున్న పారిశ్రామికవేత్తలకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో దాతల అండ అభినందనీయమని అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com