Wednesday, June 4, 2025

బీఆర్ఎస్ కు ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా

టీఎస్ న్యూస్ :బీఆర్ఎస్ కు మరో ఎంపీ రాజీనామా చేశారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి రాజినామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రాజీనామా లేఖ ను బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పంపారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.కాగా ఆయన కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తుంది. ఆయనకు చేవెళ్ల ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com