Tuesday, April 22, 2025

ఐపిఎల్ మ్యాచ్ దృష్ట్యా

రైళ్ల సమయంలో ఎలాంటి మార్పులు చేయలేదు…
మెట్రో అధికారుల ప్రకటన
మెట్రో ప్రయాణికులకు యాజమాన్యం కీలక సూచనలు చేసింది. మెట్రో రైలు ప్రయాణ వేళల్లో ఎలాంటి మార్పులు లేవని ఆదివారం మెట్రో అధికారులు స్పష్టం చేశారు. ఎప్పటిలాగే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య మెట్రో రైళ్లు నడుస్తాయని తెలిపారు. ఐపిఎల్ మ్యాచ్ దృష్ట్యా రైళ్ల సమయంలో మార్పులు ఉంటాయని జరుగుతున్న ప్రచారంపై కూడా అధికారులు స్పందించారు.

ఈ సమయంలోనూ ఎలాంటి మార్పులు లేవని అధికారులు చెప్పారు. ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకే మెట్రో రాకపోకలు ప్రారంభం అవుతాయన్న ప్రచారంలోనూ నిజం లేదన్నారు. ఈ వేళలను అమల్లోకి తీసుకురాలేదని తెలిపారు. ప్రస్తుతం ప్రయాణికుల రద్దీతో పాటు రైళ్లు, ట్రాక్ నిర్వహణ వంటి వాటిపై పరిశీలన చేస్తున్నట్లు వారు మరోమారు ఋస్పష్టం చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com